వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రతన్ టాటా వారసుడిగా సైరస్ పి. మిస్త్రీ, వీడిన ఉత్కంఠ
సైరస్ను రతన్ టాటా వారసుడిగా ఏకగ్రీవంగా బోర్డు సిఫార్సు చేసిందని టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సైరస్ 2006 ఆగస్టు నుంచి టాటా సన్స్ బోర్డులో ఉన్నారు. ఆయన ప్రమాణాలు, వ్యక్తిత్వం బాగుందని బోర్డు అభిప్రాయపడింది. ఏడాది పాటు సైరస్తో పని చేసి, ఆయనకు తగిన విధంగా అనుభవం వచ్చేలా చేసి తాను పదవీ విరమణ చేస్తానని టాటా చెప్పారు. 1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్ లండన్ ఇంపీరియల్ కాలేజీలో బిఇ సివిల్ ఇంజనీరింగ్ చేశారు.
Comments
English summary
Tata Sons, the holding company of over $80 billion conglomerate Tata Group, announced that Cyrus P Mistry, the 43-year-old, MD of Shapoorji Pallonji Group, will succeed Ratan Tata.
Story first published: Wednesday, November 23, 2011, 20:05 [IST]