చంద్రబాబు కేసుపై సిబిఐని తప్పు పట్టిన సాక్షి డైలీ

హైకోర్టు ఆదేశించి పది రోజులు గడిచినా చంద్రబాబుపై మాత్రం విచారణ చేపట్టలేదని, రేపో మాపో విచారణంటూ అనధికార లీకులతోనే సిబిఐ సరిపెడుతోందని చెప్పింది. రెండు కేసుల్లో సిబిఐ తీరుపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. జగన్ కేసులో పత్రాలు సేకరించడం వంటి పనులను పది రోజుల్లోనే పూర్తి చేసిందని సాక్షి డైలీ గుర్తు చేసింది. జగన్, బాబు కేసుల విచారణలో నాలుగు రోజుల్లోనే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రంగంలోకి దిగిందని సాక్షి దినపత్రిక అన్నది.












Click it and Unblock the Notifications