సమావేశానికి హాజరైన వైయస్ జగన్ ఎమ్మెల్యేలు వీరే

శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి, బాబూరావు, ప్రసాద రాజు, శోభా నాగిరెడ్డి, పూతల పట్ట రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, బాలరాజు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాకు వెళ్లడంతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మొత్తం 8 మంది శాసనసభ్యులు సమావేశానికి డుమ్మా కొట్టారు. కొర్ల భారతి, శేషారెడ్డి, కుంజా సత్యవతి, జయసుధ జగన్కు దూరమయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలు ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ఖమ్మం జిల్లాకు చెందిన కుంజా సత్యవతి చెప్పారు. శానససభా సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించుకున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడాసమావేశానికి రావాల్సి ఉంది. తనకు నియోజకవర్గంలో పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నట్లు తెలుగుదేశం శానససభ్యుడు బాలనాగిరెడ్డి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు శానససభ్యురాలు వైయస్ విజయమ్మ బెంగళూర్ వెళ్లడం వల్ల రాలేకపోయారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications