కొడుకు మరణవార్తతో కుప్పకూలిన కిషన్జీ తల్లి

కిషన్జీ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అంత్యక్రియల కోసం కిషన్జీ మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కిషన్జీ మరణవార్త వినగానే విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఏడ్చేశారు. కిషన్జీ మృతదేహం కోసం ఆయన కోల్కతా బయలుదేరి వెళ్లారు. కిషన్జీ 1953 అక్టోబర్ 10వ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి 1984లో అప్పటి పీపుల్స్వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను తప్పించడంలో కిషన్జీ ప్రధాన పాత్ర పోషించాడని అంటారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications