కొడుకు మరణవార్తతో కుప్పకూలిన కిషన్జీ తల్లి

కిషన్జీ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అంత్యక్రియల కోసం కిషన్జీ మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కిషన్జీ మరణవార్త వినగానే విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఏడ్చేశారు. కిషన్జీ మృతదేహం కోసం ఆయన కోల్కతా బయలుదేరి వెళ్లారు. కిషన్జీ 1953 అక్టోబర్ 10వ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి 1984లో అప్పటి పీపుల్స్వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను తప్పించడంలో కిషన్జీ ప్రధాన పాత్ర పోషించాడని అంటారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications