కిషన్జీని మమతా బెనర్జీ చంపేసింది: వరవరరావు

శాంతిని కోరిన కిషన్జీని మమతా బెనర్జీ చంపారని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. కిషన్జీ మృతదేహానికి మిడ్నాపూర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. కిషన్జీ ఎన్కౌంటర్లోనే మరణించాడని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. కిషన్జీ మృతదేహంపై 20 చోట్ల గాయాలున్నాయని వారు చెప్పారు. కిషన్జీ మృతదేహాన్ని మిడ్నాపూర్ నుంచి హైదరాబాదు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలిస్తారు. కాగా, కిషన్జీ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు రెండు రోజుల పశ్చిమ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications