తెలంగాణలో బలగాలతో సంబంధం లేదు: గవర్నర్

రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ఆయన హోం మంత్రి చిదంబరానికి వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications