లాబీల్లో జగన్ ఎమ్మెల్యేలను దువ్వుతున్న కెవిపి

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కెవిపి రామచందర్ రావు ఆదివారం గ్రూపుగా మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్కరితో సమావేశమవుతున్నారు. పార్టీ అధిష్టానం సూచనతో కెవిపి రంగంలోకి దిగి జగన్ వర్గం శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. మొత్తం మీద, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను బుజ్జగించడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం విజయం సాధించింది.












Click it and Unblock the Notifications