లాబీల్లో జగన్ ఎమ్మెల్యేలను దువ్వుతున్న కెవిపి

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కెవిపి రామచందర్ రావు ఆదివారం గ్రూపుగా మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్కరితో సమావేశమవుతున్నారు. పార్టీ అధిష్టానం సూచనతో కెవిపి రంగంలోకి దిగి జగన్ వర్గం శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. మొత్తం మీద, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను బుజ్జగించడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం విజయం సాధించింది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications