సుధాకర్ నిర్బంధంపై టి - కాంగ్రెసు ఎంపీలు గరం

గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులపై కేసులను ఎత్తేయాలని ఆయన కోరారు. చేరుకు సుధాకర్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం జరిగితే బాగుండేదని ఆయన అన్నారు. విద్యార్థుల విడుదలకు తెలంగాణ మంత్రులు, శానససభ్యులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. తెలంగాణ శానససభ్యుల బలంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ శాసనసభ్యులు ప్రభుత్వానికి సహకరించారని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, రాజయ్య కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications