రాష్ట్ర పరిస్థితులకు కారణం బాబే: జగన్ వర్గం మేకపాటి

పాలకులలో చిత్తశుద్ధి ఉంటే ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడుతాయో చెప్పడానికి దివంగత వైయస్ మంచి ఉదాహరణ అన్నారు. వైయస్ మరణం తర్వాత కేంద్ర, రాష్ట్ర పాలకులు తెలుగు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అల్లకల్లోలం కావడానికి చంద్రబాబు కారణం అన్నారు. విశ్వసనీయత లేని బాబు అధికారం కోసం తాపత్రయపడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications