మాయా బజారును తలపిస్తోంది: బొత్స, సిఎంపై టిడిపి

కిరాయికి తెప్పించుకొని పొగిడించుకోవడం సిఎంకు అలవాటుగా మారిందని పార్టీ నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సిఎంకు రైతు సమస్యల పైనే కాదు కనీసం రాష్ట్ర సమస్యల పైన కూడా ఏమాత్రం అవగాహన లేదన్నారు. సిఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్పులేని రైతును చూపించాలని ఆయన సవాల్ విసిరారు. రైతు కమిషన్ వేస్తానన్న సిఎం మరో భేతాళ కథ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఆదర్శ రైతులందా రౌడీలు, కాంగ్రెసు కార్యకర్తలు, ఆటో డ్రైవర్లేనని విమర్శించారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications