చినజీయర్ స్వామి వ్యాఖ్యలు తప్పు పట్టం: కనుమూరి

కాగా డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కనుమూరి దంపతులు ఢిల్లీ వచ్చారు. సోనియాకు తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తీసుకు వెళ్లి ఇచ్చారు. చినజీయర్ వ్యాఖ్యలతో రాజమండ్రి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఏకీభవించారు. కాగా గురువారం ఓ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ తిరుపతికి వెళుతుంటే క్లబ్బుకు వెళ్తున్న భావన కలిగిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications