చినజీయర్ స్వామి వ్యాఖ్యలు తప్పు పట్టం: కనుమూరి

కాగా డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కనుమూరి దంపతులు ఢిల్లీ వచ్చారు. సోనియాకు తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తీసుకు వెళ్లి ఇచ్చారు. చినజీయర్ వ్యాఖ్యలతో రాజమండ్రి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఏకీభవించారు. కాగా గురువారం ఓ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ తిరుపతికి వెళుతుంటే క్లబ్బుకు వెళ్తున్న భావన కలిగిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications