చిరంజీవికి రాజకీయాలు వద్దు!: జగన్వర్గం ఎంపీ సబ్బం

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా హైదరాబాదులో గురువారం అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలేక పంట విరామం ప్రకటిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పథకాలు నిర్వీర్యం చేస్తూ అన్నీ తప్పుడు లెక్కలు చూపించిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications