మీడియాను మాట్లాడని కెసిఆర్, సుధాకర్కు పరామర్శ

తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తనతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని అనుకున్నారో, ఏమో ఆయన మీడియా వైపు చూడలేదు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కెసిఆర్తో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంపై తాను మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనో, మీడియా నుంచి మరిన్ని ప్రశ్నలు వస్తాయనో ఆయన మీడియాను పట్టించుకోలేదు. మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా, చెప్పకుండా ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకున్న విషయంపై కూడా ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన మీడియాకు దూరంగా ఉున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయం విషయంలో తన ప్రమేయం ఉందనే విమర్శలను తప్పించుకోవడానికే కెసిఆర్ మీడియాతో మాట్లాడలేదని అంటున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications