ఆజాద్తో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సిఎం కిరణ్ చర్చలు

కాంగ్రెసుకు తిరిగి రావడానికి జగన్ వర్గం శాసనసభ్యులకు అవకాశం ఇవ్వాలని, తిరిగి వస్తే చర్యలుండవనే సంకేతాలు ఇవ్వాలని వారిద్దరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, గులాం నబీ ఆజాద్ బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాతనే ఈ విషయం నిర్ణయం జరుగుతుంది. కాగా, తెలంగాణ అంశంపై, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్కు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని తేల్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆజాద్ శుక్రవారంనాడు ప్రకటించారు. దీంతో తెలంగాణపై ముఖ్యమంత్రితో ఆజాద్ మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో కొత్త సంవత్సరం ఆరంభంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు మంత్రివర్గంలో ఇవ్వాల్సిన స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications