తెలంగాణపై తుది నిర్ణయం పార్లమెంటుదే: ఉండవల్లి

తెలంగాణపై ఏం చేయాలనేది కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్తారని ఆయన ఆన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అందరీకి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై చర్చలు తప్పవని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని ఉప ఎన్నికలకు వెళ్తే పార్టీ తీరు మెరుగు పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications