బార్ గర్ల్ను హత్య చేసి, లొంగిపోయిన వ్యాపారి

శాంతి పార్కులోని బార్ కాంచన్ రాజ్ (28) రాయల్ ప్యాలెస్ ఇంటికి వెళ్లిన విజయ్ గౌసార్ (38) అనే వ్యాపారి తాను ఆమెను చంపినట్లు మీరా రోడ్డు పోలీసు స్టేషన్కు వచ్చి చెప్పాడు. అనతు వాసాయిలో ప్లాస్టిక్ మౌల్డింగ్ కంపెనీని నడుపుతున్నాడు. అనతు భార్యతో శాంతి నగర్ సెక్టార్ 9లో తన భార్యతో నివసిస్తుంటాడు. డబ్బుల గొడవలో అతను శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసి కాంచన్ రాజ్ను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications