చంద్రబాబుకు షాక్: జగన్ పార్టీలోకి బోడ జనార్దన్

చంద్రబాబు ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఇటు హైదరాబాదు చేరుకున్నారో లేదో బోడ జనార్దన్ తెలుగుదేశం పార్టీకి సలాం కొట్టి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నిజానికి బోడ జనార్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని భావించారు. కానీ ఎందుకో ఆయన మనసు మార్చుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. బోడ జనార్దన్ నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అయితే బోడ జనార్దన్ గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండయ్యారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications