చిరంజీవికి వేటు వేయమనే హక్కు లేదు: శోభా నాగిరెడ్డి

కాగా ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అన్నారు. రైతుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే తాము అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశామని, చంద్రబాబు అవిశ్వాసం పెట్టి రైతుల కంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించే ఎక్కువగా మాట్లాడారని విమర్శించారు. రైతుల పాపం కాంగ్రెసుకు చుట్టుకుంటుందన్నారు. వైయస్ సంక్షేమ పథకాలు నీరుగార్చిన ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తామన్నారు. ప్రజల అండతోనే వారి కోసమే జగన్ పార్టీ స్థాపించారన్నారు.












Click it and Unblock the Notifications