జగన్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం

స్పీకర్ పదహారు మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల వివరణ తీసుకొని వేటు వేసే విషయం తేల్చనున్నారు. పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి విషయమే అందరిలోనూ సస్పెన్స్ను రేకిత్తిస్తోంది. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అందరిలో ఉత్సకత కనిపిస్తోంది. ఓ వైపు పీఆర్పీ వేటు వేయాలని స్పీకర్ను కోరగా, శోభ మాత్రం ఇప్పటికే చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందున తనకు అది వర్తించదని చెబుతున్నారు. మరి స్పీకర్ ముందు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications