వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో జగన్, మూడు రోజులు పార్లమెంటుకు హాజరు
కాగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగియగానే జగన్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత 17న పార్టీ సెంట్రల్ కమిటీతో భేటీ అయ్యారు. కాగా త్వరలో జగన్ తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నేతలు గట్టు రామచంద్రా రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు.
Comments
English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy
reached Delhi to attend parliament sessions.
Story first published: Monday, December 19, 2011, 8:56 [IST]