ఢిల్లీలో జగన్, మూడు రోజులు పార్లమెంటుకు హాజరు

కాగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగియగానే జగన్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత 17న పార్టీ సెంట్రల్ కమిటీతో భేటీ అయ్యారు. కాగా త్వరలో జగన్ తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నేతలు గట్టు రామచంద్రా రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications