పవార్తో వైయస్ జగన్ భేటీ, రైతుల సమస్యలపై వినతి

రాష్ట్రంలో ఎఫ్సిఐ గోదాముల కొరతను ఆయన పవార్ దృష్టికి తెచ్చారు. ప్రజా పంపణీ శాఖ మంత్రి థామస్ సమక్షంలో రేపు బుధవారం ఎఫ్సిఐ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పవార్ జగన్ను ఆహ్వానించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని పవార్ జగన్కు హామీ ఇచ్చారు. దీంతో వైయస్ జగన్ రేపు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. నిజానికి ఆయన రేపు హైదరాబాదులో ఉండాలని అనుకున్నారు. తన జన్మదినాన్ని జగన్ ఢిల్లీలోనే జరుపుకుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications