సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈటీవీకి తొలగిన అడ్డంకులు

రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ మేరకు భావప్రకటనా స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో కూడా కొన్ని పరిమితులుంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఈటీవీ ప్రసారాలకు ఆటంకం కల్పించిన ముఖ్యమంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications