పద్మనాభ స్వామి లాంటి సంపదే మరో ఆలయంలో?

నాలుగు శతాబ్దం నాటి ఆ ఆలయం గుప్తనిధులతో నిండిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్వహణ కొచ్చిన్ దేవస్వోమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ బోర్డు నిర్వహణలో ఎర్నాకులం, పలక్కడ్, త్రిసూరు జిల్లాల్లోని 400 ఆలయాలు ఉన్నాయి. విల్ భద్రీనాథ్ దేవాలయంలో అనంత సంపద ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఒక్కసారిగా మీడియా దృష్టి పడింది. ఆలయానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications