చిరంజీవి తిరుగుబాటు, ప్రజారాజ్యం పునరుద్ధరణ?

డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం చిరంజీవికి లేదని ఆయన అన్నారు. చిరంజీవిని విమర్శించే హక్కు అంబటి రాంబాబుకు లేదని ఆయన అన్నారు. ఎస్టీకి చెందిన తుపాకుల మునెమ్మకు చిరంజీవి మాటకు కట్టుబడి పార్టీ టికెట్ ఇచ్చారని, ఆమెకు కోవూరు నియోజకవర్గంలో 24 వేల ఓట్లు వచ్చాయని, చిరంజీవిని చూసి ఓటు వేయడం వల్లనే ఆమెకు అన్ని ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన అంబటి రాంబాబు వంటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చిరంజీవిని విమర్శించడానికి తగినవారు కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, పదవి కోసమైతే ఆ రోజే చిరంజీవి కాంగ్రెసులోకి వెళ్లిపోయేవారని ఆయన అన్నారు.
More From
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications