కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ఎంపి యాష్కీ బాసట

మంత్రిగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఆయన అన్నారు. శంకరరావు గానీ మరే మంత్రి గానీ అలా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం మంత్రులు సమిష్టి నిర్ణయాలతో నడుస్తుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారు ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications