శాస్త్రవేత్తను చంపిన వాచ్మన్, దర్యాప్తులో వెల్లడి
హైదరాబాదులోని సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల కర్మన్ఘాట్లో ఆ హత్య జరిగింది. నారాయణ రెడ్డి ఆర్కె పురంలోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నారాయణ రెడ్డికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బెంగళూర్లో ఉంటున్న తన కూతురు కోసం నారాయణ రెడ్డి మైత్రీపురంలో ఇల్లు నిర్మిస్తును్నాడు. వాచ్మన్ సత్యనారాయణ దాన్ని పరిశీలించడానికి అక్కడికి గురువారం వెళ్లాడు. ఆ తర్వాత నారాయణ రెడ్డి అక్కడికి వెళ్లాడు. అక్కడే అతనిపై దాడి హత్య చేశారు.
Comments
English summary
A senior scientist, who was working at the National Academy for Agricultural Research Management, was brutally murdered on Thursday evening by unidentified persons who slit his throat.
Story first published: Friday, December 23, 2011, 14:31 [IST]