ఓబుళాపురం మైనింగ్ నిషేధంతో కుటుంబం ఆత్మహత్య

ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేయడంతో ఆ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిది. పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచే చూసే సరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయి పడి ఉండడం కనిపించింది. స్వీట్లలో విషం కలుపుకుని వారు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నరేష్ కుమార్ రెడ్డి కడప జిల్లా శనగలూరుకు చెందినవాడు. రవాణా వ్యాపారం ఆగిపోవడంతో పుంగనూరుకు వచ్చాడు. అతని కూతురు తరుణి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అమ్మమ్మగారి ఇంట్లో ఉంటుంది. దీంతో ఆమె బతికిపోయింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications