దీక్షకు ముందే మోత్కుపల్లి అరెస్ట్, గన్పార్క్వద్ద టెన్షన్

కాగా అంతకుముందు గన్ పార్కు వద్దకు చేరుకున్న టిడిపి నేతలు కెసిఆర్, కోదండరామ్పై విరుచుకు పడ్డారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా లేదని, ఆ విషయాన్ని పార్టీ చీఫ్ చంద్రబాబు కూడా నిన్నటి కరీంనగర్ యాత్రలో చెప్పారన్నారు. తెలంగాణపై కెసిఆర్కు విశ్వసనీయత ఉంటే వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకోవాలని ధ్వజమెత్తారు. కెసిఆర్ ఊసరవెల్లి అని, కోదండరామ్ ఆయన తొత్తు అని విమర్శించారు. తెలంగాణపై ప్రజలకు జవాబు చెప్పాల్సింది కెసిఆరే అన్నారు.












Click it and Unblock the Notifications