ఢిల్లీలో హీటెక్కిన స్టేట్ పాలిటిక్స్, సిఎంతో టి-ఎంపీలు

కాగా సిఎం కిరణ్తో రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. నిత్యం ఆయనపై విరుచుకు పడే తెలంగాణ ఎంపీలు కూడా కలిసిన వారిలో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రాజయ్య, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనుమూరి బాపిరాజు ఆయనను కలిశారు.












Click it and Unblock the Notifications