కెసిఆర్కు పోటీగా చేయను, నెలలోగా వేటు: లగడపాటి

జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయం నెల రోజుల్లో తేలవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి కూడా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చిట్టా బయట పెడతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం వరంగల్లో భద్రత కల్పించిందన్నారు. కాగా ముఖ్యమంత్రితో భేటీ అయిన నేతలు తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడితే ఆయా జిల్లాల నేతలు వెళ్లాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications