బాబు, లగడపాటిల్లో మార్పు: తెలంగాణపై బాపూజీ

తెలంగాణ వస్తే తమ ద్వారా మాత్రమే రావాలనే తత్వంతో ఒక చిన్న పార్టీ పేచీ పెడుతోందని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైయస్ జగన్ యువకుడు అయినందున తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీల ప్రయోజనాలు తప్ప చిత్తశుద్ధి లేకపోవడమే తెలంగాణకు ప్రధాన ఆటంకమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే చర్యలను ఆపాలని ఆయా ప్రాంతాల నాయకులను ఆయన కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నెల 11వ తేదీన గాంధీభవన్ ప్రకాశం హాల్లో మూడు ప్రాంతాల నాయకులను కలిపి సద్భావనా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాంతియుతంగా విడిపోయేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications