చిరంజీవి విలీనమైతే, బాబు అమ్ముడు పోయారు: జగన్

మనం రైతుల కోసం ఓటు వేస్తున్నామని అలాంటప్పుడు ప్రజల అండదండలు మనకు ఎప్పుడూ ఉంటాయని, వైయస్సార్ బాటలో నడవాలనుకున్న ప్రతి ఒక్కరూ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని తన ఎమ్మెల్యేలకు సూచించానని వారు నా మాటకు గౌరవం ఇచ్చారన్నారు. దివంగత వైయస్కు ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరూ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో, రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రైతన్నల మీద సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం రైతులను, కూలీలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు.
More From
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications