యువతిపై గ్యాంగ్రేప్, తల్లి గొంతు కోసిన కసాయి కొడుకు
మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఓ యువతి కిడ్నాప్కు గురైన సంఘటనలో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు శనివారం కిడ్నాప్ చేశారు. ఆమెను సుమోలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Comments
English summary
A son cutted his mother's throat in Warangal district. Local people take her to hospital.
Story first published: Monday, January 9, 2012, 15:59 [IST]