భగవద్గీతపై ప్రమాణం చేసి ఎన్నారై బాధ్యతలు

గతేడాది నవంబర్లో పురపాలక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రసాద్ ఈ పదవిని రెండోసారి చెపట్టారు. బీహార్ రాజధాని పాట్నా నగరం ప్రసాద్ స్వస్థలం. ఎడిసన్లోని జెఎఫ్కె ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసన్కు గతంలో చైర్మన్గా వ్యవహరించారు. ఇటీవల భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని రష్యాలో ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత గత డిసెంబర్ 28న కోర్టు కేసును కొట్టి వేసింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications