భగవద్గీతపై ప్రమాణం చేసి ఎన్నారై బాధ్యతలు

గతేడాది నవంబర్లో పురపాలక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రసాద్ ఈ పదవిని రెండోసారి చెపట్టారు. బీహార్ రాజధాని పాట్నా నగరం ప్రసాద్ స్వస్థలం. ఎడిసన్లోని జెఎఫ్కె ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసన్కు గతంలో చైర్మన్గా వ్యవహరించారు. ఇటీవల భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని రష్యాలో ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత గత డిసెంబర్ 28న కోర్టు కేసును కొట్టి వేసింది.












Click it and Unblock the Notifications