తిరుమలపై మరోసారి చినజీయర్ సంచలన వ్యాఖ్యలు

కాగా చిన జీయర్ స్వామి శిష్యులు అహోబిళ స్వామి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిరుమలపై ప్రభుత్వానిది భస్మాసుర హస్తమన్నారు. శ్రీవారికి విశ్రాంతి ఇవ్వకుండా దర్శనాలు చేయించడం సరికాదన్నారు. మూసిన తలుపులు తెరిచి దర్శనాలు చేయించడం శోచనీయమన్నారు. కాగా ఇటీవల చిన జీయర్ స్వామి తిరుమలకు వెళితే పబ్కు వెళ్లినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అప్పుడు పలువురు మండిపడ్డారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications