పిల్లల గొంతు కోసిన తల్లి, కారు ప్రమాదంలో నలుగురు మృతి
తూర్పు గోదావరి రాజమండ్రి సమీపంలోని రాజానగరం దివాన్ చెరువు వద్ద లారీ-ట్యాంకర్ ఢీ కొన్నాయి. దీంతో ట్యాంకర్లోని ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గన్నవరం సబ్ జైలు నుండి విశాఖపట్నం తరలిస్తున్న ఓ ఖైదీ నడుస్తున్న రైలు నుండి దూకి పారిపోయాడు. గన్నవరం సబ్ జైలు నుండి విజయవాడ మీదుగా కౌన్సెలింగ్ కోసం విశాఖ తరలిస్తుండగా ఖైదీ తప్పించుకున్నాడు.
Comments
English summary
Four dead at Dharmaram of Karimnagar in an accident on thursday. One accused absconded from police while travelling in train.
Story first published: Thursday, January 12, 2012, 11:51 [IST]