పిల్లల గొంతు కోసిన తల్లి, కారు ప్రమాదంలో నలుగురు మృతి

తూర్పు గోదావరి రాజమండ్రి సమీపంలోని రాజానగరం దివాన్ చెరువు వద్ద లారీ-ట్యాంకర్ ఢీ కొన్నాయి. దీంతో ట్యాంకర్లోని ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు గన్నవరం సబ్ జైలు నుండి విశాఖపట్నం తరలిస్తున్న ఓ ఖైదీ నడుస్తున్న రైలు నుండి దూకి పారిపోయాడు. గన్నవరం సబ్ జైలు నుండి విజయవాడ మీదుగా కౌన్సెలింగ్ కోసం విశాఖ తరలిస్తుండగా ఖైదీ తప్పించుకున్నాడు.












Click it and Unblock the Notifications