తెలంగాణపై వైయస్ తప్పని జగన్ తేల్చారు: జెసి

గతంలో మాజీ ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి కేవలం పన్నెండు మందితోనే ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. విస్తరణ గురించి చిరంజీవికి అధిష్టానం ఏమైనా చెప్పిందేమో తనకు తెలియదన్నారు. జగన్, చంద్రబాబు యాత్రల వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఎవరో చెప్పితే పని చేయడం, చెప్పక పోతే ఊరుకోవడం ప్రభుత్వం పని కాదన్నారు. ఎవరు చెప్పకపోయినా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications