ముగ్గురు మంత్రులను కలిశా, అయినా....: చిరంజీవి

బాక్సైట్ తవ్వకాలను చేపట్టవద్దని ఆయన కోరారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే వాతావరణ సమతుల్యత దెబ్బ తింటుందని ఆయన అన్నారు. బాక్సైట్ నిక్షేపాల వల్ల భూములకు నీళ్లను నిల్వ చేసుకునే సమర్థత ఉంటుందని, బాక్సైట్ తవ్వకాలు జరిపితే అది దెబ్బ తింటుందని ఆయన అన్నారు. అధికారులు తమకు ఏమీ చెప్పడం లేదని ఎమ్మెల్యేలు అన్నా రు. జిల్లా సమీక్ష మండలి రూపొందించే ప్రణాళికల్లో ఎమ్మెల్యేలు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్పీ టక్కర్ చెప్పగా, "వాటిలో మా పాత్ర ఎక్కడుంది? అధికారులు అవకాశం ఇస్తే కదా?'' అంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications