పట్టపగలు సిటీలో మాజీ నక్సల్ పుష్ప దారుణ హత్య
అయితే గణేష్బాబు పుష్ప చెల్లెలిని వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పుష్ప, తన చెల్లెల్ని మోసం చేశాడని భావించి గణేష్ బాబును హత్య చేసిందని అంటారు. గణేష్ బాబు హత్య కేసులో ఆమె నిందితురాలు. పుష్ప గొంతు కోయడమే కాకుండా ఆమెను కత్తులతో కూడా పొడిచినట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
A woman naxalite Pushpa was ghastky murdered at Ramanthapur in Hyderabad in day light.
Story first published: Friday, January 13, 2012, 15:11 [IST]