బాబు, జగన్ మద్దతు తెలంగాణకు పలికితేనే: కిషన్

ఏళ్ల తరబడి విముక్తి కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలకు రాష్ట్రం వస్తుందన్న భరోసా, విశ్వాసం కల్పించేందుకే యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు సిద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి పని చేస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధం చేసిందన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతామన్నారు.












Click it and Unblock the Notifications