జగన్ కంపెనీలకు సలహా, ల్యాప్టావ్ ఇవ్వండి: సాయి

సాయిరెడ్డి కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్రెడ్డి కోర్టులో ఈ పిటిషన్ వేశారు. కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేసే ముందు, న్యాయవాదులకు తగు సూచనలు ఇచ్చేందుకు కూడా కంప్యూటర్ అవసరమని విజయ సాయి రెడ్డి చెప్పారు. సాయిరెడ్డి ల్యాప్టాప్ ద్వారా ఇచ్చే సూచనలకు ఆయన తరఫు న్యాయవాదులు పొందేందుకు పెన్డ్రైవ్ను కూడా అనుమతించాలని కోరారు. మాటలను రికార్డు చేసి, అక్షర రూపంలోకి మార్చి, ప్రింట్ చేసుకునేందుకు అవసరమైన 'డిక్టాఫోన్' పరికరాన్నీ ఇప్పించాలని సాయిరెడ్డి కోరారు. జైలులో ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, డిక్టాఫోన్ వంటివి వాడుకునేందుకు అనుమతించాలని కోరిన నిందితుడు బహుశా సాయిరెడ్డి ఒక్కరే కావొచ్చని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఈ పిటిషన్పై విచారణను జడ్జి నాగమారుతీ శర్మ ఈనెల 20కి వాయిదా వేశారు. సాయిరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications