తెలంగాణను అడ్డుకుంటుంది చంద్రబాబే: కిషన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తి వేయాలని నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెసు వైఖరితోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications