ఒకే ఇంట్లో నాలుగు పదవులు: బొత్సపై గాదె వ్యాఖ్య

శానససభలో ఏకైక సీనియర్ను తానే అని ఆయన చెప్పుకున్నారు. మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులకు మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణవారికి ఇవ్వకపోవడం న్యాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణవారికి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన గాదె వెంకటరెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయంపై నోరు విప్పడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications