ఒకే ఇంట్లో నాలుగు పదవులు: బొత్సపై గాదె వ్యాఖ్య

శానససభలో ఏకైక సీనియర్ను తానే అని ఆయన చెప్పుకున్నారు. మంత్రి పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులకు మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణవారికి ఇవ్వకపోవడం న్యాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణవారికి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. సమైక్యవాది అయిన గాదె వెంకటరెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయంపై నోరు విప్పడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications