బాలకృష్ణ నవ్వి ఊరుకుంటాడు:కేంద్రమంత్రి పురంధేశ్వరి

ఆమె తన పేరును స్పష్టంగా పలుకుతారని చెప్పారు. విశాఖలో తనను ఎవరు ఓడించారో రిపోర్ట్ల ద్వారా తెలుస్తుందన్నారు. అసంతృప్తుల నుండి జాగ్రత్త పడేందుకు ఎన్నికలో చాలా దూరంలో ఉన్నాయన్నారు. అప్పటి వరకు చూద్దామని చెప్పారు. తన తండ్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చివరి క్షణాల్లో పడిన ఆవేదన, తన తల్లి మృతి తనను తీవ్రంగా బాధించే విషయాలు అన్నారు. తన తండ్రి, తల్లి, పిల్లలతో గడిపిన క్షణాలు తనకు అత్యంత సంతోషకరమైన సందర్భాలు అని చెప్పారు. 1995 నాటి సంక్షోభం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications