జగన్ ఓదార్పులో అపశ్రుతి, తొక్కిసలాటలో ఒకరి మృతి!

రైతులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయని బాబును ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెసు నేతల దృష్టంతా అధిష్టానం పైనే ఉందన్నారు. కాగా జగన్ తన ఓదార్పు యాత్రలో పలుచోట్ల వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాగా గుంటూరు జిల్లా జగన్ ఓదార్పు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం ముత్యంపాటులో రామారావు అనే వ్యక్తి తొక్కిసలాటలో మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications