జగన్తో ఒప్పందంతోనే శంకరరావుకు ఉద్వాసన: టిడిపి

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెసు పార్టీ పవర్ గేమ్ ఆడుతోందని తెలుగుదేశం మరో నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. సమన్వయ కమిటీ పేరుతో ప్రభుత్వ అంశాలను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమీక్షించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆజాద్ అధికారిక సమావేశాలు నిర్వహించడం తగదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పనితీరును, ప్రభుత్వ వ్యవహారాలను శాసనసభ లేదా మంత్రి వర్గం మాత్రమే సమీక్షించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమన్వయ కమిటీలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారేనని ఆయన అన్నారు. మరో ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications