ధ్వంసంపై ధర్నా: జగన్ పార్టీ నేత జూపూడి, గద్దర్ అరెస్ట్

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వెంకట స్వామి(కాకా) ఈ ఘటనపై మండిపడ్డారు. తాను అంబేడ్కర్ ఉన్నప్పుడు ఆయన వెంట నడిచే వాడినన్నారు. ఇప్పుడు ఆయన విగ్రహాల ధ్వంసం చూస్తుంటే తనకు దుఖం వస్తుందన్నారు. విధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెసు తీరు ఓ సామాజిక వర్గాన్ని దూరం చేసుకునే విధంగా ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దళిత వ్యతిరేకిగా తయారయ్యారన్నారు. సమన్వయ కమిటీలో దళితులకు చోటు లేక పోవడం సరికాదన్నారు. మంత్రి శంకర రావును తొలగించడం దళిత వ్యతిరేక విధానంలో భాగమేనన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications