బాలయ్య, చిరు పోరు: దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన ఫ్యాన్స్
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. సుమారు రెండు వందల మంది అభిమానులు ఇరువైపులా అక్కడకు వచ్చారు. కాగా ఇటీవల చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కామెంట్ చేయడం, అందుకు చిరంజీవి స్పందించడం తెలిసిందే.
Comments
English summary
Fans burnt Chiranjeevi and Balakrishna effigies in Nellore district today.
Story first published: Tuesday, January 24, 2012, 14:45 [IST]