చిరంజీవి ఫ్యాన్స్కు ఓట్లే ఉంటే మేం ఓడేవాళ్లమే: కిరణ్

అంతకుముందు చిరంజీవి మాట్లాడారు. మదనపల్లి బిటి కళాశాల జాతీయ గీతం స్వరకల్పనకు వేదికయ్యే అదృష్టాన్ని నోచుకుందన్నారు. విశ్వకవి కోరుకున్న భారత్ కోసం మనమంతా కృషి చేయాలన్నారు. నా అభిమానులు నాతోనే ఉన్నారని అన్నారు. రవీంద్రనాథ్ టాగూర్ పేరులోని పేరుతో తాను సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఉత్సవాలలో పదివేల మంది విద్యార్థులు జనగణమనను ఇరవై సార్లు పాడారు. బిజెపి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతం, భాష, తదితర కారణాలతో ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications