తెలంగాణ టూర్కు అనుమతి అవసరం లేదు: పొంగులేటి

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు నార్కో టెస్టులు జరపాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైనా ఆయన విరుచుకు పడ్డారు. జెడికి నార్కో టెస్టులు జరపాలని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. సిబిఐ గౌరవాన్ని దెబ్బతీసేందుకే జగన్ వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications